పోస్ట్‌లు

జులై, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

01-08-2026 పంచాంగం

చిత్రం
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద , విశిష్ట ఆచార్య     HAVANIJAAA - Ph. no: 9542665536     ఓం శ్రీ గురుభ్యోనమః    01 ఆగస్టు 2026  శనివారం నాటి తెలుగు పంచాంగం  కాల విశేషాలు (Timings) సూర్యోదయం (Sunrise) : 05:56 AM సూర్యాస్తమయం (Sunset) : 06:51 PM రాహుకాలం (Rahu Kaal ): 09:00 AM నుండి 10:30 AM వరకు (లేదా తత్సమాన మధ్యభాగం) యమగండం (Yamaganda) : 01:30 PM నుండి 03:00 PM వరకు అభిజిత్ ముహూర్తం (Abhijit Muhurat) : 11:33 AM నుండి 12:21 PM వరకు పంచాంగ వివరాలు (Panchang Details) సంవత్సరం (Samvatsaram): శ్రీ పరాభవ నామ సంవత్సరం మాసం (Month): ఆషాఢ మాసం (అమావాస్యాంతం) / శ్రావణ మాసం (పౌర్ణమాంతం) పక్షం (Paksha): కృష్ణ పక్షం తిథి (Tithi): కృష్ణ తదియ (రాత్రి 11:07 PM వరకు, తదుపరి చవితి) నక్షత్రం (Nakshatra): శతభిషం (రాత్రి 08:45 PM వరకు, తదుపరి పూర్వాభాద్రపద) యోగం (Yoga): శోభనం (రాత్రి 11:23 PM వరకు) కరణం (Karana): వణిజ (ఉదయం 10:53 AM వరకు), తదుపరి బవ   వర్జ్యం సాయంత్రం 05:13 PM నుండి 06:49 PM వరకు ఉన్నాయి .      ...

చవితి- పూజ మరియు హోమం - 02-08-2026

చిత్రం
భగవత్ బంధువులందరికిీ: నరఘోష నివారణలో, అనితర సాధ్యమైన పనులను సుసాధ్యం చేయడంలో, అడ్డంకులు తొలగించడానికి విశేష ఫలితాన్నిచ్చే  సంకట నాశన గణపతి హోమం మరియు పూజ శ్రీ విధాత పీఠంలో ప్రతి చవితికి 02 -08-2026 (ఆదివారం) కూడా యధాతదంగా హవనిజ గారి ఆధ్వర్యంలో జరుగును. మీ   మీగోత్ర నామాలతో పూజ జరిపించుకోదలచిన వారు gpay or phonepay నెంబర్ 9666602371 ద్వారా పంపగలరు .  కాంటాక్ట్ నెంబర్ 9542665536.   గణపతి పూజ : 116/- అర్చన : 116/- అభిషేకం : 216/- సంకష్ట గణపతి హోమం : 516/- సర్వేజనా సుఖినో భవంతు  శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రద...

శ్రీమదాంధ్ర భాగవతం

చిత్రం
శ్రీమదాంధ్ర భాగవతం  భాగవత ప్రవచనము ఎవరి కొరకు చేయబడినది? భాగవతమును అందరు వినలేరు అని శాస్త్రం చెపుతోంది. భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్నికోట్ల కోట్ల జన్మల తరువాత మాత్రమే జరుగుతుంది. వ్యాసుడు మిగిలిన అన్ని పురాణములను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు. అప్పటికి ఆయన పదిహేడు పురాణములను రచన చేసేశారు. అన్నీ రచించేసిన తరువాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చుని ఉన్నారు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది. ఏదో నిరాశ! ఏదో లోటు! తానేదో తక్కువ చేశాననే భావన! ‘ఎక్కడో ఏదో చెయ్యడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయింది’ అని అనుకున్నారు. ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు. ‘వేదరాశినంతటినీ విభాగం చేశాను. పదిహేడు పురాణములను రచించాను. బ్రహ్మసూత్రములను రచించాను. పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను. ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను. ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకు ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉన్నది’ అని ఆలోచన చేశారు. ఆ ఆలోచన చేసినపుడు మహానుభావుడు నారదుడు దర్శనం ఇచ్చారు. మనకు రామాయణంలో మొదట సంక్షేప రామాయణం చెప్పినవాడూ న...

శ్రీకృష్ణుడు యాదవుల ఇంట పెరగడానికి గల కారణం ఏమిటో తెలుసా ?..!

చిత్రం
  శ్రీకృష్ణుడు యాదవుల ఇంట పెరగడానికి గల కారణం ఏమిటో తెలుసా ?..! ! సాధారణంగా యాదవులు (గొల్ల వంశస్థులు) ఎక్కువగా శ్రీకృష్ణుడికి పూజలు చేస్తుంటారు. ఈ విధంగా యాదవులు కృష్ణుడికి పూజ చేయడానికి గల కారణం ఏమిటి.... మరి కృష్ణుడికి యాదవుల ఇంట పెరిగి, వారి చేత పూజలు చేయించుకోవడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం లోక సంక్షేమం కోసం బ్రహ్మదేవుడు పుష్కర తీర్థంలో యజ్ఞం చేయాలని పరమేశ్వరుడుతో చెబుతాడు. ఈ క్రమంలోనే శివయ్య నేను అన్నీ చూసుకుంటాను మీరు యజ్ఞం కానివ్వండి అంటూ బ్రహ్మదేవుడికి భరోసా ఇస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడాకి మంచి ముహూర్తం నిర్ణయించి అందరికీ ఆహ్వానం పంపుతాడు. ఈ క్రమంలోనే ముహూర్త సమయం దగ్గర పడుతుండటంతో బ్రహ్మదేవుడు సావిత్రిని తీసుకురావాల్సిందిగా ఇంద్ర దేవుడిని పంపిస్తాడు. ఈ క్రమంలోనే ఇంద్రుడు సావిత్రి దగ్గరికి వెళ్లి బ్రహ్మ చేస్తున్నటువంటి యజ్ఞం గురించి తెలియజేసి రావాల్సిందిగా సూచిస్తాడు. ఈ క్రమంలోనే సావిత్రి తన వాళ్ళు ఇంకా ఎవరూ రాలేదని, వారు వచ్చే సమయానికి అక్కడికి వస్తానని చెప్పి పంపుతుంది. ఇదే విషయమై ఇంద్రుడు బ్రహ్మ కు చెప్పగా.ముహూర్తానికి సమయం మించిపోతు...

ఆ 24 మంది ఆత్మ గురువులు మరియు వారి నుండి దత్తాత్రేయుడు నేర్చుకున్న పాఠాలు

చిత్రం
జగద్గురువైన శ్రీ దత్తాత్రేయ స్వామి (త్రిమూర్తుల స్వరూపం) సృష్టిలోని ప్రతి అణువును గమనించి, ప్రకృతి నుంచి జ్ఞానాన్ని ఎలా పొందాలో లోకానికి చాటిచెప్పారు. ఈ కథ శ్రీమద్భాగవతంలోని ఏకాదశ స్కంధంలో వస్తుంది. ద్వాపర యుగంలో, శ్రీకృష్ణ పరమాత్మ తన పరమ భక్తుడైన ఉద్ధవునికి ముక్తి మార్గాన్ని ఉపదేశిస్తూ (దీన్నే ఉద్ధవ గీత అంటారు), పూర్వం యదు మహారాజుకు, దత్తాత్రేయునికి (అవధూత) మధ్య జరిగిన అద్భుతమైన సంవాదాన్ని (సంభాషణను) వివరిస్తాడు. ఒకరోజు యదు మహారాజు అడవిలో పరమానందంతో, నిర్భయంగా తిరుగుతున్న దత్తాత్రేయుడిని చూసి ఆశ్చర్యపోతాడు. "మహాత్మా! మీకు ఎలాంటి బంధాలు, ఆస్తులు లేకపోయినా ఇంతటి బ్రహ్మానందాన్ని ఎలా పొందగలుగుతున్నారు? మీ గురువుగారు ఎవరు?" అని వినయంగా అడుగుతాడు. అప్పుడు దత్తాత్రేయుడు చిరునవ్వుతో... "మహారాజా! నా ఆత్మయే నా అసలైన గురువు. అయినప్పటికీ, నేను ఈ సృష్టిలోని 24 మందిని గురువులుగా భావించి, వారి నుంచి విలక్షణమైన ఆత్మజ్ఞానాన్ని, నీతులను నేర్చుకున్నాను" అని ఆ 24 మంది గురువుల గూర్చి వివరించారు. ఆ 24 మంది ఆత్మ గురువులు మరియు వారి నుండి దత్తాత్రేయుడు నేర్చుకున్న పాఠాలు ఇవే: ప్రకృతి మరియ...